మన్యం టీవీ : జూలూరుపాడు,
భధ్రాద్రి కోత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం, గ్రామం నుండి అనంతారం, వయా గోపాతండా, గురవాగుతండా, కాకర్ల ,వరకు నాలుగు కోట్ల, పద్దెనిమిది లక్షల, అరవై నాలుగు వేల, రూపాయల ఖర్చుతో సుమారు తోమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు ను కొనియాడారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో వైరా శాసన సభ్యులు లావుడ్వా రములు నాయక్, భధ్రాద్రి కోత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ,పిఎసియస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి ,యంపిపి లావుడ్యా సోని, మండల పార్టీ అధ్యక్షులు చౌడం నర్సింహరావు, సర్పంచ్ శాంతిలాల్, యంపిటిసి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అదికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: