మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని శివ లింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరోనా వ్యాక్సిన్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,డాక్టర్లు,మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: