CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ

Share it:

 


                 


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం పంచాయితీ చవిటిగూడెంలో గల అన్గన్వాడీ కేంద్రంలో పల్స్ పొలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాదికారి మనికంఠారెడ్డి,సర్పంచ్ బానోత్ శారద,ఎంపీటీసీ కందుల దుర్గాభవాని,ఉపసర్పంచ్ భూక్యా చందులాల్,వార్డ్ మెంబర్ గాదె కేశవరెడ్డి,అన్గన్వాడీ టీచర్ రంగమ్మ, ఎ న్ మ్ శైలజ,ఆశా వర్కర్ భారతి,తెరాస నాయకులు వలబోజు మురళీకృష్ణ, తదితరుల పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: