మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం లోని కోయగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోయగూడెం గ్రామపంచాయతీ పలువురు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, అంగన్వాడి నిర్వాహకురాలు అనసూర్య, ఆశవర్కర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: