CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడీ పోస్టు లలో పారదర్శకత...

Share it:

 


ఎవరు ప్రలోభాలకు గురి చేసిన* *క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

పోలియో చుక్కలు వేసుకోవాలి.

వికలాంగురాలు దగ్గరకు వచ్చి వినతి పత్రం తీసుకున్న ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్...


ఈరోజు ములుగు జిల్లా పరిషత్తు కార్యాలయంలో తన సమస్యా పైన వినతి పత్రం అందజేయడానికి వచ్చిన వికలాంగరాలు దగ్గరకు ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ స్వయంగా వచ్చి మాట్లాడారు.

మన్యం టీవీ ములుగు బ్యూరో. 


మెరిట్,వయస్సు ప్రకారం పూర్తిగా పారదర్శకతతో 

అంగన్వాడీ పోస్టులు నింపడం జరుగుతుంది.

ఎవరు అయిన డబ్బులు వసూలు చేసినట్లు తెలిసిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని అన్నారు.

అనంతరం ములుగు జిల్లా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి అలం అప్పయ్యతో కలిసి పాల్గొన్నారు. 


వీరి వెంట మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్,జడ్పీటీసీ సకినాల భవాని,జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్,జిల్లా కోప్షన్ రియాజ్ మీర్జా,జిల్లా మైనార్టీ నాయకులు తహిర్ పాషా,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,మండల అధికార ప్రతినిధి ముడతాల పెళ్లి మోహన్,సర్పంచ్ జకారం దాసరి రమేష్,ఎంపీటీసీ లు పోరిక విజయ రాం నాయక్,ఆరందుల రాధిక కుమార్,గొర్రె సమ్మయ్య,భాగ్యలక్ష్మిరమేష్,రాజు,ఎంసత్యనారాయణ,ఎండీ.యూనుస్,నాజర్ ఖాన్,

చెన్న విజయ్,పోలెం శ్రవణ్,నారోజు వెంకన్న,మాచర్ల రాజా మోగిలి,పాలకుర్తి శ్రీను,వేల్పుల రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: