మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట గ్రామంలోని ప్రభుత్వ దవాఖానలో.నేడు జరిగిన నిండు జీవితానికి రెండు చుక్కలు కార్యక్రమంలో ఎంపిపి సున్నం లలిత పాల్గొని,0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులు పోలియో బారిన పడకుండా,వారి బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులందరూ నిర్లక్ష్యం వహించకుండా,పోలియో చుక్కలు వేయించాలని.మండల వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించబడుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ డాక్టర్ చేతన్,డాక్టర్ ప్రియాంక,హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు.
Post A Comment: