మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం రామనుజవరం గ్రామ సమీపంలో బైక్ నీ వెనుకనుంచి ఢీకొట్టిన టాటా ఏసీ,టాటా ఎసిని ఢీకొట్టిన బోగ్గు టిప్పర్.ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.క్షతగాత్రులని హాస్పిటల్ తరలించారు.గ్రామస్థులు మృతుడు మణుగూరు లోని సింగారం కు చెందిన నరసింహారావు గా గుర్తించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: