మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం, కూనవరం గ్రామ వాస్తవ్యులు సీనియర్ సిటిజన్ బుద్ద రాజు వెంకట నరసింహా రాజు(గున్నరాజు) వయసు 106 సంవత్సరాలు ఈ రోజు న స్వర్గస్తులైనారు, వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళ్లు అర్పించి,కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో సలీమ్, దంతులూరు రామరాజు,గౌ స్ పాషా,మడి వీరన్నబాబు, కొల్లు శ్రీను,పల్లపు తిరుమలేష్,వంకా సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: