మన్యం టీవీ ములుగు.
ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు అజాదు హిందు ఫౌజు స్థాపకుడు ఇండియన్ మొదటి ఆర్మీ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, ములుగు జిల్లా జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బానోతు రవి చందర్ , ములుగు మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు కంబాల రవి, ములుగు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షకీల్ అహ్మద్, సీనియర్ నాయకులు గుంటోజు శంకర్, రుద్రారపు శంకర్ గారు, మేడం రమనాకర్, భరత్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: