మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేట మండలం, మల్కారం లో
శ్రీ సత్య సాయి బాబా భజన మందిరంలో అంకత ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మల్కారం గ్రామస్తులకు చీరలు,దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,జడ్పిటిసి పైడి వెంకటేశ్వర రావు, సొసైటీ చైర్మన్ జోగేశ్వర రావు,ఆత్మ కమిటీ చైర్మన్ కెవి,దమ్మపేట వైస్ ఎంపీపీ ధర మల్లికార్జున రావు,ఫణీంద్ర మాజీ జెడ్పీటీసీ,అంకత మల్లికార్జునరావు,కాసాని చంద్రమోహన్,సర్పంచ్ రూప్ సింగ్,ఎంపీటీసీ మరియు యువజన నాయకులు మోటూరి మోహన్ గ్రామస్తులు,పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: