రేగా తో పోడు గోడు వెళ్లబోసుకున్నా పోడు సాగుదారులు
పోడు సాగుదారుల సమస్యల పరిష్కారానికి హామి ఇచ్చిన ప్రభుత్వ విప్ రేగా
*మండలం లో విప్ రేగా విస్తృత పర్యటన
మన్యం టీవీ: కరకగూడెం.ఈ నెలా అకారులో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పినపాక నియోజకవర్గం లో పర్యాటిస్తారని తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.అయన శనివారం మండల పరిధిలోని విరపూరం ,చిరుమళ్ళ గ్రామలలో పర్యటించి అయ గ్రామలలో ప్రజల వద్దనుండి పలు సమస్యలను స్వీకరించారు. అనంతరం అయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన నియోజకవర్గలో పర్యటించి నెరుగా మీ సమస్యలను పరిష్కరించడానికి మీ వద్దకు వస్తున్నరన్నారు. అలాగే పోడు సాగుదారులు కు ఇచ్చిన హామి ఇచ్చిన ప్రకారం పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చే విదంగా సుస్థానని హామీ ఇచ్చారు. మీకు ఏ కష్ట వచ్చిన తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు గా పరిష్కారం చేయ్యడానికి నెను ఉన్నానాని పోడు సాగుదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ కొమరం రాంబాబు సర్పంచ్ పాయం నరసింహరావు పినపాక పిఎసిఎస్ చైర్మెన్ రవి శేఖర వర్మ పటేల్ భద్రయ్య టిఅర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్య రేగా సత్యనారాయణ వాసిరెడ్డి నేతాజీ అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్టిమల్ల ప్రవీణ్ గ్రామస్తులు టిఅర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: