మన్యం టీవీ: కరకగూడెం.మండలపరిదిలోని చిరుమళ్ళ గ్రామలోని సమ్మక్క-సారక్క గుడి వద్ద టైమ్ ఆఫ్ వార్తా తెలుగు దినపత్రిక ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ కొమరం రాంబాబు వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ స్థానిక సర్పంచ్ పాయం నరసింహరావు పినపాక పిఎసిఎస్ చైర్మెన్ రవి శేఖర్ వర్మ ,పటెల్ భద్రయ్య మండాల టిఅర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్య కొంపెల్లి పెద రామలింగం అక్కడి రెడ్డి వెంకట్ రెడ్డి వట్టం వెంకటేశ్వర్లు కరకగూడెం ఉపసర్పచ్ రావుల రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: