మన్యంటీవీఏటూర్ నాగారం:
ఈరోజు తుపాకులగూడెం బ్యారేజీ దగ్గర ములుగు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇస్తూ కస్తూర్బాగాంధీ స్కూల్ , మరియు పెట్రోల్ బాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్నాయిగూడెం మండలం కేంద్రం లో ఉండాలి. అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న తుడుం దెబ్బ నాయకులు పొడెం బాబు,పొడెం శోభన్,కన్నాయిగుడెం మండల వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ తుపాకులగూడెం సర్పంచ్ కోరం సూర్యనారాయణ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గుండ్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: