*ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య
మన్యంటీవీ ఏటూరునాగారం:
మండలంలో ఆదివారం జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. కృష్ణా ఆదిత్య కన్నాయి గూడెం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో కార్యాలయం రికార్డ్స్ మరియు సాదా బైనామా పనుల, మరియు పార్ట్ బి లో ఎన్ని రికార్డ్స్ చేశారు. అనే దానిపైన తహసిల్దార్ దేవసింగ్ నీ అడిగి తెలుసుకున్నారు.మరియు ప్రభుత్వం భూమి ఎంత ఉంది..పట్టా ల్యాండ్ ఎంత ఉంది అనే దానిపైన వివరాలు సంబంధిత తహసిల్దార్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా వివరాలు అడిగి తీసుకున్నారు. భూ రికార్డ్స్ ప్రక్ష్యాలన త్వరగా పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారి ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి హన్మంతు కె. జండగే మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: