మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో ఎంపీడీఓ అఫీస్ సమీపంలో ప్రముష్ హొటల్ ను తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,తెరాస సీనియర్ నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ సంయుక్తంగా ప్రారంభించారు.
నూతనంగా హోటల్ ప్రారంభించిన కమలాపురం గ్రామానికి చెందిన పరికి శ్రీనుకు తెరాస నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ డైరెక్టర్ నర్సయ్య,టీఆర్ఎస్కేవీ ములుగు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్.కె ఖుర్భాన్ ఆలీ ,ములుగు జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల మహిళ అధ్యక్షురాలు కాటూరి సుగుణ , మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ మండల మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి గుడిసేవ నాగేశ్వరరావు యూత్ మండల ప్రధాన కార్యదర్శి పున్నెం మోహన్ ,తదితరులు పాల్గొన్నారు.
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో ఎంపీడీఓ అఫీస్ సమీపంలో ప్రముష్ హొటల్ ను తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,తెరాస సీనియర్ నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ సంయుక్తంగా ప్రారంభించారు.
నూతనంగా హోటల్ ప్రారంభించిన కమలాపురం గ్రామానికి చెందిన పరికి శ్రీనుకు తెరాస నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ డైరెక్టర్ నర్సయ్య,టీఆర్ఎస్కేవీ ములుగు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్.కె ఖుర్భాన్ ఆలీ ,ములుగు జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల మహిళ అధ్యక్షురాలు కాటూరి సుగుణ , మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ మండల మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి గుడిసేవ నాగేశ్వరరావు యూత్ మండల ప్రధాన కార్యదర్శి పున్నెం మోహన్ ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: