మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురంమండలం తుమ్మలచేరువు గ్రామంలో ని అయ్యప్పస్వాముల ఇరుముళ్ల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, మణుగూరు జడ్పిటిసి పొశం నరసింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, అశ్వాపురం ఎంపీటీసీ కందుల దుర్గాభవాని, స్థానిక సర్పంచ్ బండ్ల సంధ్యారాణి, ఎంపీటీసీ తాటి పూజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపేన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: