CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చైర్ పర్సన్ కుసుమ జగదీశ్ సుడిగాలి పర్యటన

Share it:

 


అన్నారం పెద్ద చెరువు,ప్రభుత్వ దవాఖాన పరిశీలన. 


మన్యం టీవీ తాడ్వాయి. 

ఈరోజు ములుగు జిల్లా  తాడ్వాయి మండలంలో పార్టీ మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పర్యటించారు. 


గంగారం అన్నారం పెద్ద చెరువు తూములు,మత్తడి, కట్ట గండి యొక్క మరమ్మతులు పరిశీలించారు. 


తూములతో పాటు మత్తడి వరకు నడుచుకుంటూ వెళ్లి చెరువు అంత కలియతిరిగి పరిశీలించారు.

ఎన్నో ఏండ్లుగా చెరువు సమస్య ఉంది. పరిష్కరించాలని రైతులు కోరారు.

తప్పకుండా పరిష్కరించే విధంగా కృషి చేద్దాం అని జడ్పీ చైర్మన్ అన్నారు.

అనంతరం కటాపూర్ ప్రభుత్వ దవాఖాన పరిశీలించారు.మొక్కలు నాటారు.

ప్రజాలకు వైద్యులు అందుబాటులో ఉండాలి అని కోరారు. 


ఈయొక్క కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణి శ్రీ, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి,పోరిక గోవింద్ నాయక్,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,మాజీ మండల అధ్యక్షుడు మోహన్ రావు,పుల్లూరి గౌరమ్మ హన్మంత్,గౌరబోయిన నాగేశ్వరరావు,జజా చంద్రం,వంగారి అనసూయ,చిడం బాబు రావు,బుసెట్టి సరితా రమేష్,ఇరుసవడ్ల భవాని నారాయణ,రాజా మోగిలి,మెడి శెట్టి పుష్ప,గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యద్,మండలం మహిళా అధ్యక్షురాలు సోమా నాగమ్మ,రాజా శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: