మన్యంటివి,భద్రాచలం: ప్రభుత్వ విప్, పినపాక ఏంఎల్ఏ రేగా కాంత రావు ద్వారా వెలువడిన మన్యం మాస పత్రికను ఐటీడిఏ పీఓ కి మన్యం టివి భద్రాచలం ప్రతినిది గణప అభిషేక్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఐటీడిఏ పిఓ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలపై మాస పత్రిక రావడం శుభపరిణామమని అన్నారు. పత్రిక స్థాపించిన రేగా కాంతారావు కి శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: