ఉత్తమ గ్రామపంచాయతిగా కన్నాయిగూడెం ఎంపిక కావడం అభినందనీ యం.
మన్యం టీవీ తో సర్పంచ్ భూక్యా భాగ్య లక్ష్మి
మన్యం టీవీ: కరకగూడెం.ఉత్తమ గ్రామపంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిదిలోని కన్నాయి గూడెం గ్రామపంచాయతి ఎంపీక కవాడం అభినందనియమని సర్పంచ్ భుక్యా భాగ్య లక్ష్మీ అన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి అడిషనల్ కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ పురస్కాన్ని సర్పంచ్. భూక్యా. భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి తరుణ్ అందుకున్నారు. కరకగూడెం మండలంలో మొట్టమొదటి సారిగా ఉత్తమ పంచాయతి పురస్కారాన్ని అందుకున్నందుకు మండలఎంపీపీ రేగా కాళిక ,జెడ్పిటిసీ కొమరం కాంతారావు, వైస్ ఎంపీపీ ,పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు.
Post A Comment: