మన్యం టీవీ, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట పరిసరప్రాంతాలు పామాయిల్ పెంపకంలో ముందంజలో ఉన్నాయి కాబట్టి పామాయిల్ తోటలను సందర్శించిన సిద్దిపేట జిల్లాలో కొందరు రైతులు. ఈ యొక్క పర్యటనకు విచ్చేసిన రైతులకు మల్కారం గ్రామం లో పామాయిలు రైతు అంకిత మహేశ్వరావు సమక్షం లో గండుగులపల్లి, పెద్దగొల్లగూడెం, మొద్దలగూడెం, లింగాలపల్లి మొదలైన గ్రామాల్లో పామాయిల్ తోటలను పరిశీలించి సాగు పద్ధతి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర వసంతరావు, నాగబాబు, కాసాని నాగ ప్రసాద్, కాపుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: