CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బుద్ద రాజు వెంకట నరసింహారాజు కు నివాళులు అర్పించిన ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, సర్పంచ్ ఏనిక ప్రసాద్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరు మండలం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కునవరం గ్రామ పెద్ద,బుద్ద రాజు వెంకట నరసింహా రాజు (గున్నరాజు) వయస్సు 106 సంవత్సరాలు శనివారం రోజున స్వర్గస్తులైనారు,వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన ఎం.పి.టి.సి ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,కునవరం సర్పంచ్ ఏనిక.ప్రసాద్.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సమ్మయ్య, వల్లభనేని.రమణ,వహీద్,

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: