CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహ ధర్నా లో పాల్గొన్న వెంకటాపురం, వాజేడు నాయకులు

Share it:

 



భధ్రాచలం


ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ అద్వర్యంలో భద్రాచలం ఐటిడిఎ ముట్టడి దిగ్బంధం చేశారు.ఏయస్పి&ఏవియస్పి కార్యకర్తలు బ్రిడ్జి సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి ఐటిడిఎ ను ముట్టడించారు .

1. 1/70చట్టాన్ని అమలు చేయాలి అక్రమ కట్టడాలను కూలిచివేయిలి.చట్టాన్ని నిర్వియము చేస్తున్న మండల తహశీల్దార్ లను మీద క్రీమీనల్ కేసులో బుక్ చేయాలి.

2.go.3 ని చట్టం చేయాలి ఏజెన్సీ ఉద్యోగులను భర్తీ చేయాలి.

3.లంబడలా యస్టీగుర్తింపును రద్దు చేయాలి కోర్టులో ఉన్న లంబాడా కేసును త్వరగా పూర్తి చేయాలి.

4.ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ *ఏటిఏ* సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ పరిష్కారం అయే వరకు అక్రమ ప్రమోషన్ నిలిపి ఏజెన్సీ ఆదివాసీ ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలి.

5.పంచాయతి ఈ పోర్ట్ లను నిలుపుదల చేయాలి.


ఐటిడిఎ పిఓకి వినతిపత్రం అందజేశారు.


ఈకార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు కొర్నబెల్లి నాగేశ్వరరావు, జిల్లా కన్వీనర్ పులిసె నర్సింహ రావు,జిల్లా ఉపాధ్యక్షులు పర్శిక సతీష్,ప్రధాన కార్యదర్శి రేగ గణేష్, కార్యదర్శి పునెం చంటి,

వెంకటాపురం మండలాధ్యక్షులు చెరుకుల సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: