అశ్వాపురం మండలం మొండికుంట బిజీ కొత్తూరు గ్రామాల మధ్య అతి వేగంగా ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొన్న సంఘటన. లో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలు. అయినాయి వారిని 108 వాహనం లో చికిత్స నిమిత్తం భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది పాల్వంచ మండలం తులాభార గ్రామానికి చెందిన వారిగా చెందిన యువకులు కాగా ఈ ఘటన లో మరో ఆశ్చర్య కరమైన సంఘటన జరిగింది రెండు దిచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిద అయినాయి,దీంతో రహదారి వెంట ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఒకింత ఆందోళన చెందారు వెంటనే విషయం తెలుసుకున్న మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి గ్రామ పంచాయితీ సిబ్బంది గ్రామస్తులు. కలిసి పంచాయతీ వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు
Post A Comment: