చండ్రుగొండ మన్యం టీవీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని చండ్రుగొండ నుంచి జూలూరుపాడు వెళ్లే ఆటో యూనియన్ నాయకులు గురువారం ఎన్నికలు నిర్వహించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆటో యూనియన్ అధ్యక్షులుగా కాకటి తిరుపతిరావు, ఉపాధ్యక్షులుగా నల్లపాటి శీను, ప్రధాన కార్యదర్శిగా హనుమంతరావు, గౌరవ అధ్యక్షులుగా జగన్నాథం, కోశాధికారిగా నారపోగు రాంబాబు, ఆర్గనైజర్లుగా వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సలహాదారులుగా రవి, రామారావు, అన్వర్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఓనర్లు డ్రైవర్లు పాల్గొన్నారు.
Post A Comment: