మన్యంటీవీ,అశ్వారావుపేట:మండల పరిదిలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎవెన్యూ ప్లాంటేషన్ కి బోదేలు తీయించడం మరియు మొక్కలను సరిచేయించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ వన సేవకునికి మొక్కలపై శ్రద్ద వహించాలని, పెట్టిన ప్రతి మొక్కను బ్రతికించడం మన భాద్యతని కొన్ని సలహాలు, సూచనలు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం సెక్రటరీ గంగుల రవి పాల్గొన్నారు.
Post A Comment: