మన్యం టీవీ కొత్తగూడెం
శనివారం నాడు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద భారత స్వతంత్ర సమరయోధడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్ర రావు
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ లు బాదవత్ శాంతి, భూక్యా విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, దిశా కమిటీ సభ్యడు పరంజ్యోతి రావు, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు భాగం మోహన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం ఏ. రజాక్, ఆళ్ళ మురళి, మండల అధ్యక్షుడు కోటి వెంకటేశ్వర్లు, లింగం పిచ్చి రెడ్డి, ఉమర్,అన్వర్ పాష మరియు టిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: