మన్యం టీవి,పినపాక:
అయోధ్యలో నిర్మించనున్న రామ మం దిర నిర్మాణానికి బీజేపీ ఆధ్వర్యంలో పినపాక మండలం లో విరాళాలు సేకరించారు. శనివారం పినపాక కేంద్రంలో మండల అధ్యక్షులు దులిపూడి శివ ప్రసాద్, జన జాగరణ సమితి ప్రచారక్ వల్లభనేని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి విరాళా లు సేకరించారు. రాజకీయాలకతీతంగా నిధి సేకరణ యజ్ఞం లో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, దుర్గం కృష్ణ, ఖాదర్, విష్ణు , రమాటేంకి ముత్తయ్య, శేషగిరిరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: