మన్యం టీవీ భద్రాచలం: ఈ రోజు తేల్లం వెంకట్రావు నరసాపురం గ్రామంలో రైతు వేదికను సందర్శించి పనులు ఎక్కడ దాక వచ్చాయో తెలుసుకున్నారు. రైతు వేదిక ను సందర్శించి రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు, మరియ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి మరియు భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూరం నాగజ్యోతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూజారి సూర్యచంద్రరావు, సర్పంచ్ శివ, ఉప సర్పంచ్ రావులపల్లి రవికుమార్ మరియు గ్రామ పంచాయతీ సెక్రెటరీ యాకూబ్.
Post A Comment: