మన్యం టీవీ ఏటూరునాగారం
కన్నాయిగూడెం మండలం ఏ టూరు గ్రామములోఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా,, బా బా సాహెబ్ అంబెద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు సమావేశము ఏర్పాటు చేయడమైనది ఇట్టి సమావేశము ఏటూరు గ్రామ యూత్ ఆద్వర్యములో విగ్రహా దాతగా చిట్టమల్ల సమ్మయ్య అంబేద్కర్ వాది ముందుకు రాగా సమ్మయ్య ను శాలువతో సన్మానము చేసి ధన్యవాదములు తెలిపారు ముఖ్య అతిధులుగా సర్పంచ్ సిద్దబొయిన సాగర్ యం పిటిసి చిట్యాల శైలజ అరున్ కు మార్, దళితసంఘాల ముఖ్యనాయకులు కర్రి శ్యాంబాబు, జాడీ రాంబాబు, కావిరి అర్జున్, అంబెద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, జిల్లా కోశాదికారి ఎడ్ల నరేష్, సబ్ డివిజెన్ అద్యక్షులు కర్రి రామ్మోహన్, ఏటూరు గ్రామ యుత్ నాయకులు చిట్యాల రూపేష్, మేకల తేజకుమార్, సాదనపల్లి రాహుల్, తోట శ్రీను, చిట్యాల గణేశ్, తల్యాడి చాజర్, అంబెద్కర్ యువజన సంఘం దళిత సంఘాల నాయకులు బసారి హరిక్రిష్ణ, మంచాల నాగేందర్, జాడీ సాంభశివరావు, బసారి నాగార్జున, మైప శంకర్, ఉగుమల్ల గణేశ్, జంగం భానుచందర్, గోమాసు నర్సిoహారావు, దిగొండ బాబు, చెట్టుపల్లి స్నేహాకుమార్, గోమాసు లక్ష్మి నారాయన, దుర్గం సతీష్, జాడీ వెంకట్, గోగు వెంకటేశ్వర్లు తదితరులు పాలుగొని అంబెద్కర్ ఆశయాలను ముందుకు తీసుకపోవాలని తెలిపారు.
Post A Comment: