మన్యం టీవీ :కరకగూడెం.మండలపరిదిలోని అన్ని ప్రభుత్వ కెంద్రాలు గ్రామపంచాయతిలు,ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రంలు జిసిసి కేంద్రాలలో గణంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.అనంతరం అయ ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు, కరకగూడెం రక్షకభటుల నిలయం,గ్రామపంచాయితీ సర్పంచ్ లు ,అంగన్వాడీ టీచర్లు,జిసిసి సెల్స్ మేన్స్ యవత జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక, ఎంపిడిఒ శ్రీనివాస్ తహశీల్దారు కార్యలయ సిబ్బంది అర్ఐ బాబు కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప విజయ్ అంగన్వాడీ టీచర్లు కుంజ సావిత్రి అంశ కార్యకర్తలు యువత పాల్గొన్నారు.
Post A Comment: