👉ఈనెల29,30 తేదీలలో నిర్వహించే మినిగురుకులంలో సెమినార్ కి ఆహ్వాన పత్రిక అందజేసిన పినపాక ఆదివాసీ ఐకాస.
మన్యం టీవి, పినపాక:ఈరోజు మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఆదివాసుల హక్కులు చట్టాలు మరియు సంస్కృతి సంప్రదాయాలపైఈనెల29,30 తేదీలలో నిర్వహించే సెమినార్ తల్ కార్యక్రమానికి ముఖ్య అతిధులు రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగాకాంతరావుని పినపాక జేఏసి నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం మణుగూరుడివిజన్ అధ్యక్షులు పోలేబోయిన అనిల్ కుమార్,పినపాక మండల ఆదివాసీ ఐకాస నాయకులు తోలెం శ్రీను,అశోక్ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: