మన్యం టీవీ, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం మూలమలుపులు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ సారపాక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చోటు (22), శివాజీ (23), ఇద్దరికీ తీవ్ర గాయాలు 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
Post A Comment: