మన్యం టీవీ భద్రాచలం : ఈరోజు ఐటీడీఏ ముఖద్వారం వద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు ఎమ్మెల్సీలు అధికారులు ఆహ్వానిస్తున్నా ఆదివాసి గిరిజన బిడ్డలు. మంత్రులు నడుచుకుంటూ వస్తున్నప్పుడు గిరిజనులు చేస్తున్న నృత్యాలు చూసి ఆహ్వానాన్ని చూసి ఎంతగానో బావుంది అని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. గిరిజన సంస్కృతులు నృత్యాలు వాళ్ళ వేషధారణ చూసి మంత్రులు అబ్బుర పడ్డారు, వేషధారణ వాళ్ల సంస్కృతులు ఎంతో బాగున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు.
Post A Comment: