మన్యం టివి,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,తాటి సుబ్బన్న గూడెంలో జీవో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో పకడ్బందీగా అమలు చేయాలని ప్రమోషన్ల నియామకాల్లో ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈరోజు అశ్వరావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్వగృహం నందు ఆట సంఘం తరఫున వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పూనెం పెద్ద వెంకటేశ్వరరావు, కొమరం కృష్ణ, తోలేo వెంకటేశ్వర్లు, కారం రామదాసు,కారం రామకృష్ణ, కొరస రాజేష్,సనప రాజేష్,పద్ద రాములు, తెల్లo వీరభద్రం, తాటి సౌజన్య,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: