మన్యం టీవీ భద్రాచలం: రాత్రి సుమారు 12 గంటలకు ఒక మనిషికి కడుపులో నొప్పి బాగా వస్తుందని నికిత హాస్పిటల్ కి తీసుకు రావడం జరిగింది, హాస్పిటల్ సిబ్బంది సార్ లేరు అని చెప్పడంతో , చికిత్స ఎలాగో అలాగా చేయమని వారు ప్రాధేయపడ్డారు ఇంతలో సిబ్బంది డాక్టర్ గారికి ఫోన్ చేయగా 5 నిమిషాల్లో హాస్పిటల్ కి చేరుకున్నారు. డాక్టర్ తెల్లం వెంకట్రావు టెస్టులు చేసి చికిత్స చేసి రాజేష్ అనే పేషెంట్ కి పర్వాలేదు అని వారి కుటుంబ సభ్యులకు చెప్పి ఉచితంగా వైద్యం చేసి వెళ్ళిపోయారు. ఇది తెల్లం వెంకట్రావు గారి మంచితనానికి మానవ దృక్పథానికి ఆయన చేసిన సేవ అభినందనీయం.
Post A Comment: