ఏటూరునాగారం,మంగపేట, కన్నాయి గుడెం,మంగపేట మండల ముఖ్య కార్యకర్తలు సమావేశం
మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కొమురం భీం మినీ స్టేడియంలో వచ్చే నెలలో ఎమ్మెల్సీ సన్నాహక సభ నిర్వహించడం కోసం ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ సభ స్థలాన్ని పరిశీలించారు.
ఏటూరునాగారం వేదికగా నిర్వహిస్తున్న
వచ్చే వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మూడు మండలల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, సుబ్బుల సమ్మయ్య, కుడుముల లక్ష్మీ నారాయణ,
జిల్లా రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ అలం రామూర్తి,జిల్లా మైనార్టీ నాయకులు తహిర్ పాషా,
ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,జిల్లా కోప్షన్ వాలియాబీ,పెండ్యాల ప్రభాకర్,
చిన్ని కృష్ణ,తుమ్మ మల్ల రెడ్డి,శ్రీధర్ వర్మ,స్వప్న చంద్రబాబు, కందకట్ల శ్రీను,పోడెం శోభన్,నూతి కృష్ణ మూర్తి, కొప్పుల శ్రీనువాసు,ఖాజా పాషా,వాలిబాబా,సత్యం,దొడ్డ కృష్ణ,కోటయ్య,అల్లి శ్రీనివాస్,నాగరాజు,చిప్ప అశోక్,తూరం పద్మ, బండి లక్ష్మీ, దుర్గం నారాయణ,మధుకర్,బండి రాంబాబు,సుబ్బుల సంజీవ్,పాపారావు,వాణి శ్రీ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: