మన్యం టీవీ,అశ్వరావుపేట: తెలంగాణ ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ మాస పత్రిక మరియు నూతన సంవత్సర క్యాలెండర్ను స్వీకరించి చందాదారుడుగా చేరిన అశ్వరావుపేట రేంజర్ అబ్దుల్ రెహమాన్. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ ఆదివాసి స్థితిగతులు చూస్తూ పెరిగిన వాడినని తన దగ్గర ఆదివాసీల కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయని, ఆ ఆర్టికల్స్ ని మన్యం మనుగడ పత్రికకు అందిస్తానని హామీ ఇచ్చారు. పత్రిక తనకు అందించిన అశ్వరావుపేట మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు మరియు మన్యం టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
Post A Comment: