టీఎస్ యుటిఎఫ్
పీఆర్సీ పత్రాలు తగుల బెట్టిన ఉపాధ్యాయ సంఘం నాయకులు
మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏడు శాతం ఫిట్మెంట్ తో విడుదల చేసిన పిఆర్సి ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నివేదిక ప్రతులను టిఎస్ యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం ఆవరణంలో తగుల పెట్టిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు. ఈ సందర్భంగా టీఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప తమ్మారావు మాట్లాడుతూ జిల్లా 1 2018 నుండి అమలుపరిచిన పి ఆర్ పి ఆర్ సి సంబంధించిన సమితి చరిత్రలో లేని విధంగా ఇరవై ఒక్క నెల తర్వాత రిపోర్టు పిచ్చి అని తెలిపారు 45% ఫిట్మెంట్ ఇవ్వాలని కనీస వేతనం 24000 గా ఉండాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి గ్రావిటీ 20 లక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములకాల వెంకట స్వామి,కాక సమ్మయ్య,జూమీ లాల్,నాగేశ్వరరావు,ఈరులాల్,రమేష్,నాగేందర్,సతీష్ కుమార్,సురేందర్,వెంకటేశ్వర్లు,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: