CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వారణాసిలో రెండో ‌రోజు శోభమ్మ ఏం చేసింది?

Share it:



వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ రెండోరోజు పూజలు చేశారు. తెల్లవారుజామున కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ‌ ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. 


*అనంతరం అన్నపూర్ణ దేవాలయ దర్శనం... ఆచార్య దీపక్ మాల్వియా ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మకు ప్రత్యేక పూజలు


*దుందిరాజ్ ఆలయంలో, ఆచార్య దీపక్ మాల్వియా, శంకర్ బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక 'గణేష్ పూజ' లో పాల్గొన్న ‌ఎమ్మెల్సీ కవిత


*అనంతరం వరాహి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

Share it:

TELANGANA

Post A Comment: