మన్యం టీవీ, అశ్వాపురం:గొందిగూడెం కొత్తూరు పంచాయితీ తెరాస పార్టీ కార్యకర్త గొంది వీరాస్వామి-ముత్తమ్మ దంపతులు గత కొన్ని రోజుల క్రితం అనారొగ్యంతో అకాల మరణం చెందారు. కాగా ఈ రోజు వారి దశదిన కార్యక్రమాల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ,వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: