CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ

Share it:

           


      


మన్యం టీవీ, అశ్వాపురం:గొందిగూడెం కొత్తూరు పంచాయితీ తెరాస పార్టీ కార్యకర్త గొంది వీరాస్వామి-ముత్తమ్మ దంపతులు గత కొన్ని రోజుల క్రితం అనారొగ్యంతో అకాల మరణం చెందారు. కాగా ఈ రోజు వారి దశదిన కార్యక్రమాల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ,వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: