మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కరకగూడెం మండలం, సమత్ బట్టుపల్లి గ్రామ పంచాయతీ,వీరాపురం గ్రామ ప్రజల తో కలిసి మన్యం మనుగడ జనవరి మాస పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీరాపురం గ్రామ ప్రజలు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను పూలమాల వేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో వీరాపురం గ్రామ ప్రజలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: