CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడుభూముల కు పట్టాలు ఇప్పించాలని...

Share it:

 



మన్యం టీవి, పినపాక:పోడు  పట్టాలు ఇప్పించాలనివిప్ రేగా కాంతారావు కి పినపాక మండలం అమరవరం గ్రామానికి చెందిన సుమారు 40గిరిజన కుటుంబాలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ... త్వరలోనే పోడు సాగుదారుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని వారికి  విప్ రేగా కాంతారావు ధైర్యం కల్పించారు.

Share it:

TELANGANA

Post A Comment: