మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవయ్యగుంపు, గంగరాజుగుంపుకి చెందిన ఆదివాసీ పిల్లలకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లక్ష్మిపురంలోని రాజ్యలక్ష్మి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో సమకూర్చిన పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత.
ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి,చింతా వెంకట్రామిరెడ్డి, లక్ష్మిపురం యూత్ సభ్యులు పాలం ప్రకాష్ రెడ్డి,పాలం సిద్దార్థ రెడ్డి,పాలం సతీష్ రెడ్డి,పేరం సంజీవరెడ్డి,దగ్గు రాజశేఖర్ రెడ్డి,చాగర్లమూడి జగదీశ్, దగ్గు శ్రీనివాస రెడ్డి, బిజ్జం అంజిరెడ్డి, నుసుం శ్రీనివాస రెడ్డి,ఆవుల పవన్ కుమార్ రెడ్డి, దాసరి దర్గయ్య, ఉల్లోజు దుర్గారావు,మడకం రాజా,గ్రామ పెద్దలు పద్దం రాజు,మడకం దేవ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: