మన్యం టీవీ మంగపేట
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దు నిర్ణయంతో ధాన్యం నింపే గోనె సంచులను ఎక్కడివి అక్కడే మరికొన్ని రోడ్డు పక్కన వదిలి వేయటం చూస్తుంటే రైతుల అసహనాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి అని ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: