మన్యం టీవీ మంగపేట.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న కార్మికు, కర్షక రైతుపోరాటానికి మద్దతుగా మంగపేటకు చెందిన ఎల్ పీ ముత్యాలు ఆధ్వర్యంలో కొంతమంది యువత కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి రైతుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు ఎల్ పీ ముత్యాలు, జాగటి చిన్న, చిట్యాల రాజేష్, అరవింద్, గోనె కేశవులు, వంగేటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: