తెలంగాణ రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు, ఎం. ఎల్. సి పల్లా రాజేశ్వరరెడ్డి ని మర్యాద పూర్వకంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు. యూనివర్సిటీ సమస్యలను మరియు కొత్త వి.సి.ని నియమించాలని యూనివర్సిటీ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని విన్నవించారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని సి.ఎం కె.సి.ఆర్ దృష్టికి తీసుకెళ్తానని పల్లా హామీ ఇచ్చారు.
Navigation
Post A Comment: