మన్యంటీవీ,ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలం,సాయిరాంపురం గ్రామానికి చెందిన గిరిజనుడు సున్నం వీరస్వామి గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి,ఇంటి వద్దనే వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు.అశ్వారావుపేట నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ వారిని,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
Navigation
Post A Comment: