చండ్రుగొండ మన్యం టీవీ :చండ్రుగొండ గ్రామంలో పురోహితులు విప్పర్ల వెంకటరామ కృష్ణ మూర్తి గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ చివరి రోజు గోవులను పూజించడం చక్కని సంప్రదాయం కనుమ పండుగ అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే దానికి మకర సంక్రాంతి అని అన్నారు.గోవులు వ్యవసాయ పనుల్లో రైతులకి అండదండలుగా ఉంటాయని వాటిని కూడా పూజించితే సకల దేవతలను పూజించినట్లే అన్ని మన హిందూ సంప్రదాయం అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: