CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యాక్సినేషన్ కి పకడ్బందీ గా ఏర్పాట్లు

Share it:


   మన్యంటీవీ ఏటూరునాగారం/ములుగు:                     

ములుగు జిల్లా లో రేపు ఉదయం   నుంచి కొవిడ్  వ్యాక్సినేషన్  కార్యక్రమం ప్రారంబోత్సవం  కానున్న నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి  ఏరియా ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ఏర్పాట్ల గురించి జిల్లా వైద్య అధికారి అల్లెం  అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. వికలాంగుల కోసం ట్రే సైకిల్ ఏర్పాట్లు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలోఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ జగదీశ్వర్ ,  డాక్టర్ శ్యామ్, ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి, మరియు ఆసుపత్రి వైద్యులు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: