మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం సారపాక లోని
ఐటీసీ-పీ ఎస్ పీ డి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు,బదిలీ కార్మికులకు,కాంట్రాక్ట్ వర్కర్లకు మిల్లులో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనా-వాక్సిన్ ను ఉచితంగా అందించాలని కోరుత శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఐటీసీ-జీఎం పాత్రో కి వినతిపత్రం అందజేసిన శ్రామిక శక్తి యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి మరియు యూనియన్ నాయకులు.
Post A Comment: